మంత్రివర్గంలో మాదిగలకు చోటు కల్పించాలి: మందకృష్ణ మాదిగ

Highlights
సీఎం కేసీఆర్ మాదిగలకు మంత్రివర్గంలో ఆవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. మాదిగలకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కోరారు.
Samba Siva Rao23 Sep 2019 8:08 AM GMT
సీఎం కేసీఆర్ మంత్రివర్గంలో మాదిగలకు చోటు కల్పించపోవడంపై ఎమ్మార్పీఎస్ వ్యస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విర్శలు గుప్పించారు. వరంగల్ నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. సీఎం కేసీఆర్ మాదిగలకు మంత్రివర్గంలో ఆవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. మాదిగలకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్నారు. ఆదివాసులకు మంత్రి మండలిలో చోటు కల్పించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో బ్రాహ్మణ, వైశ్యులకు కూడా తీవ్ర అన్యాయం చేస్తుందని విమర్శించారు అక్టోబర్ 13 తేదీన హైదరాబాద్ లో మరో మహా దీక్ష చేస్తామని తెలిపారు. డిసెంబర్ 13 ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని మంద కృష్ణ తెలిపారు.
లైవ్ టీవి
పౌరసత్వ సవరణ బిల్లు చించేసిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
9 Dec 2019 5:13 PM GMTభద్రాద్రి కళ్యాణానికి సిద్ధం అవుతున్న తలంబ్రాలు
9 Dec 2019 5:04 PM GMTదిశ కేసులో నిందితుల మృతదేహాలు గాంధీ ఆస్పత్రికి తరలింపు
9 Dec 2019 4:42 PM GMTరాశీఖన్నాకి ఆ రెండు సినిమాలే దిక్కు
9 Dec 2019 4:41 PM GMTరూటు మార్చిన ధోని..
9 Dec 2019 4:34 PM GMT