Kishan Reddy: సికింద్రాబాద్-కాజీపేట-హడప్సర్ రైలును ప్రారంభించిన కిషన్‌రెడ్డి

Kishan Reddy: కఠిన చర్యలు తీసుకుంటామన్నకిషన్‌రెడ్డి

Shekhar G
Updated on: 9 Oct 2023 11:45 AM IST
Kishan Reddy Started The Secunderabad To Kazipet Hadapsar Train
X

Kishan Reddy: సికింద్రాబాద్-కాజీపేట-హడప్సర్ రైలును ప్రారంభించిన కిషన్‌రెడ్డి

Kishan Reddy: సిద్దిపేట-సికింద్రాబాద్ రైలు ప్రారంభోత్సవం సందర్భంగా టీవీలు, ధ్వంసం చేసి, రైల్వే అధికారులను అసభ్య పదజాలంతో దూషించిన టీఆర్ఎస్ నాయకులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇలాంటి చర్యలను సహించబోమన్నారు. ఇవాళ సికింద్రాబాద్-కాజీపేట-హడప్సర్ రైలును కిషన్ రెడ్డి ప్రారంభించారు.

Shekhar G

Shekhar G

Next Story