Kishan Reddy: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 370 పైగా సీట్లు గెలుస్తుంది

Kishan Reddy Said That BJP Will Win More Than 370 Seats In Lok Sabha Elections
x

Kishan Reddy: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 370 పైగా సీట్లు గెలుస్తుంది

Highlights

Kishan Reddy: విజయ సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది

Kishan Reddy: తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 370 పైగా సీట్లు గెలుస్తుందన్నారు. అభివృద్ధి భారతానికి మోడీ గ్యారెంటీ పోస్టర్‌ను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆవిష్కరించారు. మేనిఫెస్టో కోసం ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. తెలంగాణ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతుందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories