ఢిల్లీకి సీఎం కేసీఆర్.. 4న ప్రధాని మోదీతో భేటీ?

ఢిల్లీకి సీఎం కేసీఆర్.. 4న ప్రధాని మోదీతో భేటీ?
x
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి హస్తిన పర్యటన ఖరారైంది. ఈనెల మూడు, నాలుగు తేదీల్లో ఆయన ఢిల్లీ పర్యటించనున్నారు. నాలుగో తేదీ ఉదయం ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై మోదీతో చర్చించనున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి హస్తిన పర్యటన ఖరారైంది. ఈనెల మూడు, నాలుగు తేదీల్లో ఆయన ఢిల్లీ పర్యటించనున్నారు. నాలుగో తేదీ ఉదయం ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై మోదీతో చర్చించనున్నారు. రాష్ట్రానికి వచ్చే నిధులు పెంచాలని కేసీఆర్ కోరనున్నారు. అయితే యురేనియం తవ్వకాల అంశం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టు నిలిపివేయాలని కోరే అవకాశం ఉంది. అలాగే పాలమూరు ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని సీఎం కెసీఆర్ భావిస్తున్న కేంద్రం నుంచి ఆర్థిక సాయం కోరే అవకాశం కనిపిస్తున్నాయి. 2018 ఎన్నికల నుంచి బబీజెపి, టిఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగింది. అయితే ఈ నేపథ్యం మోదీతో కేసీఆర్ భేటీ వెనుక ప్రాథాన్యం సంతరించుకుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories