Dharmapuri Arvind: హుజూరాబాద్‌ ఓటమితో కేసీఆర్‌ మతిపోయింది

KCR VAT Hike of 5 Percent in 2005 says Nizamabad MP Dharmapuri Arvind
x

నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్(ఫైల్ ఫోటో)

Highlights

* ప్రస్టేషన్‌లో సీఎం ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు -అర్వింద్ * 2005లో 5శాతం వ్యాట్‌ పెంచారు -అర్వింద్‌

Dharmapuri Arvind: హుజూరాబాద్‌ ఉపఎన్నికలో ఓటమితో సీఎం కేసీఆర్‌కు మతిపోయిందని అన్నారు ఎంపీ ధర్మపురి అర్వింద్. ప్రస్టేషన్‌లో సీఎం ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. 2005లో 5 శాతం వ్యాట్‌ పెంచి, ఇప్పుడు ఆ విషయం మర్చిపోయి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్‌ను అరెస్ట్ చేయించడానికి తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయంటున్నారు నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories