పసుపు మద్దతు ధరకు కేంద్ర ప్రభుత్వం సానుకూలం : ఎంపీ అర్వింద్

పసుపు మద్దతు ధరకు కేంద్ర ప్రభుత్వం సానుకూలం : ఎంపీ అర్వింద్
x
Highlights

పసుపు బోర్డు కోసం శాఖ పరమైన చర్చలు దాదాపుగా కొలిక్కి వచ్చాయని నిజామాబాద్ ఎంపీ డి. అర్వింద్ తెలిపారు. పసుపు మద్దతు ధరకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా...

పసుపు బోర్డు కోసం శాఖ పరమైన చర్చలు దాదాపుగా కొలిక్కి వచ్చాయని నిజామాబాద్ ఎంపీ డి. అర్వింద్ తెలిపారు. పసుపు మద్దతు ధరకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. నిజామాబాద్‌లోని డి. అర్వింద్ ఇంట్లో ఆయనతో పసుపు రైతులు సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం పసుపు రైతుల అభ్యున్నతికి కట్టుబడి ఉందని డి.అర్వింద్ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories