టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై హైకోర్టులో విచారణ

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై హైకోర్టులో విచారణ
x
Highlights

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష‌ పౌరసత్వంపై హైకోర్టు విచారణ జరిపింది. 3 వారాల్లోపు తమ అభ్యంతరాలను చెప్పాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది....

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష‌ పౌరసత్వంపై హైకోర్టు విచారణ జరిపింది. 3 వారాల్లోపు తమ అభ్యంతరాలను చెప్పాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది. అభ్యంతరాలను కేంద్ర హోంశాఖకు తెలపాలని హైకోర్టు సూచించింది. అదే విధంగా చెన్నమనేని పౌరసత్వం విషయాన్ని 3 నెలల్లోపు తేల్చాలని కేంద్ర హోంశాఖకు కూడా హైకోర్టు ఆదేశించింది. ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు భారత పౌరసత్వం లేదని, ఆయనకు విదేశీ పౌరసత్వం ఉందని, కాబట్టి ఎమ్మెల్యేగా ఆయన చెల్లదని శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ వివాదం చాలాకాలంగా సాగుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories