Telangana Budget 2023: దేశానికే ఆదర్శంగా మారిన మిషన్‌ భగీరథ.. రూ.44,933.66 కోట్ల అంచనా

Harish Rao On Mission Bhagiratha
x

Telangana Budget 2023: దేశానికే ఆదర్శంగా మారిన మిషన్‌ భగీరథ.. రూ.44,933.66 కోట్ల అంచనా

Highlights

Telangana Budget 2023: ముఖ్యమంత్రి మానస పుత్రిక మిషన్‌ భగీరథ

Telangana Budget 2023: ముఖ్యమంత్రి మానస పుత్రిక మిషన్‌ భగీరథను అతి తక్కువ కాలంలోనే పూర్తి చేశామన్నారు మంత్రి హరీష్‌ రావు. ఇంటింటికి రక్షిత తాగు నీరు అందిస్తున్న మిషన్‌ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా మారిందన్నారు. 44వేల 933.66 కోట్ల రూపాయల అంచనాతో పరిపాల అనుమతులు ఇస్తే 36వేల 900 కోట్లు మాత్రమే ఖర్చు చేశామన్నారు. 8వేల33.66 కోట్ల రూపాయల ప్రజా ధనం ఆదా చేశామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories