Harish Rao: కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు

Harish Rao Comments On Congress Party And Their Ruling States
x

Harish Rao: కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు

Highlights

Harish Rao: పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన

Harish Rao: వరంగల్‌ జిల్లా నర్సంపేట్‌లో మంత్రి హరీష్‌రావు కాంగ్రెస్‌ పార్టీపై ఫైర్‌ అయ్యారు. కాంగ్రెస్‌ పాలనలో అభివృద్ధి శూన్యమని హరీష్‌రావు మండిపడ్డారు. గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నం చేస్తుందన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌ పాలిస్తున్న రాష్ట్రంలో వెయ్యి రూపాయల పెన్షన్‌ కూడా ఇచ్చే పరిస్థితి లేదని ఆయన అన్నారు. దేశంలో త్యధికంగా వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్‌ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఆయన అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories