తెలంగాణలో కొత్తగా నలుగురికి కరోనా పాజిటివ్

Four New Corona Positive in Telangana
x

తెలంగాణలో కొత్తగా నలుగురికి కరోనా పాజిటివ్

Highlights

Telangana: కేసులు నమోదవుతుండటంతో.. అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు

Telangana: తెలంగాణలో గడిచిన 24గంటల్లో కొత్తగా నాలుగు కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 402 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. నలుగురికి పాజిటివ్ గా నిర్ధారన జరిగింది. కాగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 9 కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. దాదాపు 6నెలల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్‌ బులిటెన్‌ విడుదల చేసింది. కేసులు నమోదవుతుండటంతో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories