Ponguleti Srinivasa Reddy: అధికారంలోకి రాగానే పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తాం

Former MP Ponguleti Campaign In Support Of Bhadrachalam Congress Candidate Podem Veeraiah
x

Ponguleti Srinivasa Reddy: అధికారంలోకి రాగానే పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తాం

Highlights

Ponguleti Srinivasa Reddy: వరద నీరు రాకుండా కరకట్ట నిర్మాణం చేయిస్తాం

Ponguleti Srinivasa Reddy: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం కాంగ్రెస్ అభ్యర్థి పొదేo వీరయ్య గెలుపు కాంక్షిస్తూ కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ కార్యకర్తల ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు హాజరయ్యారు. భద్రాచలం కాంగ్రెస్ అభ్యర్ధి పొదేo వీరయ్య గెలుపు కాంక్షిస్తూ

స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో మాజీ ఎంపీ పొంగులేటి మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని, కాంగ్రెస్ పార్టీ హయాంలో గోదావరి వరద నీరు పట్టణంలోని ముంపు ప్రాంతాల్లోకి నీరు రాకుండా పూర్తి స్థాయిలో కరకట్ట నిర్మాణం చేస్తామన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories