JC Diwakar Reddy: గోదావరి జలాలతోనే సీమ అభివృద్ధి సాధ్యం
JC Diwakar Reddy: నీటిని ఒడిసిపట్టడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు
JC Diwakar Reddy: గోదావరి జలాలతోనే సీమ అభివృద్ధి సాధ్యం
JC Diwakar Reddy: మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రాంత అభివృద్ధి జరగాలంటే నీళ్లు కావాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సీఎం కేసీఆర్ నీటిని ఒడిసిపట్టారని చెప్పారు. కృష్ణా పరివాహక ప్రాంతం ఎండిపోతుందని... గోదావరి జలాలతోనే రాయలసీమ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. దాని కోసం రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Next Story




