BJP: తెలంగాణలో తొలిసారిగా చేవెళ్లలో బిజెపి సభ

For the First time in Telangana the BJP Sabha in Chevella
x

BJP: తెలంగాణలో తొలిసారిగా చేవెళ్లలో బిజెపి సభ

Highlights

BJP: లక్ష మందితో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు

BJP: ఇవాళ చేవెళ్లలో భారతీయ జనతాపార్టీ విజయ సంకల్ప సభ నిర్వహిస్తోంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్లమెంటరీ నియోజకవర్గాలవారీగా సభలు నిర్వహించి, మెజారిటీ ఓట్లు సంపాదించి ఆయా స్థానాలను గెలుపొందాలనే లక్ష్యంతో బిజెపి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణలో తొలిసారిగా బిజెపి చేవెళ్లలో విజయసంకల్ప సభను నిర్వహిస్తోంది. పార్లమెంటరీ ప్రవాస్ యోజన ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్రంలో జరుగుతున్న మొదటి బహిరంగ సభ ఇదే కావడంతో రాష్ట్ర బీజేపీ నేతలు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories