Bhadrachalam: భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ..!

Flood Water Increase In Godavari River At Bhadrachalam
x

Bhadrachalam: భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ..! 

Highlights

Bhadrachalam: భద్రాచలం దగ్గర 43.3 అడుగులకు చేరిన నీటిమట్టం

Bhadrachalam: భద్రాచలం వద్ద అంతకంతకు గోదావరి నీటిమట్టం పెరుగుతుంది. భద్రాచలం దగ్గర 43.3 అడుగులకు చేరింది నీటిమట్టం. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. గత 4 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ రాష్ట్రాల నుంచి అధిక నీరు గోదావరికి చేరడంతో.. మరొక రెండు, మూడు అడుగుల వరకు సాయంత్రం లోపు పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories