నిజామాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం

Nizamabad: ఆర్యనగర్‌ టీమార్ట్‌లో ఎగిసిపడ్డ మంటలు

Jyothi
Published on: 28 Aug 2022 7:55 AM IST
Fire Accident in Nizamabad District
X

నిజామాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆర్యనగర్‌ టీమార్ట్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రమాదంలో సుమారు 2 కోట్ల రూపాయల వరకు ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది.

Jyothi

Jyothi

Next Story