తెలంగాణలో విద్యావాలంటీర్లకు దసరా బొనాంజా

తెలంగాణలో విద్యావాలంటీర్లకు దసరా బొనాంజా
x
Highlights

తెలంగాణలో విద్యావాలంటీర్లకు దసరా బొనాంజా ప్రకటించింది టీఆర్‌ఎస్‌ సర్కార్‌. గౌవర వేతనం 12 వేల రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది....

తెలంగాణలో విద్యావాలంటీర్లకు దసరా బొనాంజా ప్రకటించింది టీఆర్‌ఎస్‌ సర్కార్‌. గౌవర వేతనం 12 వేల రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18వేల విద్యావాలంటీర్లకు వేతనాలు పెరగనున్నాయి. ఈ మేరకు ఏడాది జూన్‌ నుంచి పెంచిన వేతనాలు అమల్లోకి వస్తాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories