Shankarpalle: నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే కాల యాదయ్య

Shankarpalle: నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే కాల యాదయ్య
x
Highlights

శంకర్ పల్లి మండలంలోని జన్వాడ గ్రామంలో బియ్యం నిత్యావసర సరుకుల పంపిణీ నగదు కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీమతి సబితాఇంద్రారెడ్డి...

శంకర్ పల్లి మండలంలోని జన్వాడ గ్రామంలో బియ్యం నిత్యావసర సరుకుల పంపిణీ నగదు కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీమతి సబితాఇంద్రారెడ్డి గారు, పాల్గొన్న చేవెళ్ళ ఎమ్మెల్యే శ్రీ కాలే యాదయ్య జన్వాడ సర్పంచ్ గాడిచర్ల నర్సింహులు ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి జడ్పీటీసి గోవిందమ్మ గోపాల్ రెడ్డి మోకీల సర్పంచ్ టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన భర్త స్వర్గీయఇంద్రారెడ్డి 20వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గౌరవ శాసన సభ్యులు కాలే యాదయ్య గారి నాయకత్వంలో మరియు జన్వాడ సర్పంచ్ ఇంటింటికి 20కేజీల బియ్యం నిత్యావసర సరుకులను అందిచడం ఆనందంగా చేవెళ్ళ ఎమ్మెల్యే యాదయ్య గారికి జన్వాడలో సర్పంచ్ గారికి మరియు వారి కుటుంబ సబ్యులను అభినందించారు. లాక్ డౌన్ ఉన్నందున ఎవ్వరు అనవసరంగా బయటికి రావొద్దని ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం ఉపాధి అవకాశాలు లేక అవస్థలు పడుతున్న వారి కోసం 1500 నగదు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు...చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ జన్వాడలో బియ్యం నిత్యావసర సరుకులు మరియు నగదు మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారిని ధన్యవాదాలు తెలిపారు లాక్ డౌన్ ఉండటంతో గ్రామ సర్పంచ్ గాడిచర్ల నర్సింహులు సహకారంతో జన్వాడలలో ఇంటింటికి బియ్యం నిత్యావసర సరుకులను ఇవ్వడం జరిగిందని అన్నారు మే 1 నుండి కూడా బియ్యం ఇవ్వడం జరుగుతుంది అని సీఎం కేసీఆర్ ప్రజల కోసంఆలోచిస్తారని అన్నారు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సామాజిక దూరాన్ని పాటించాలని అన్నారు తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిచేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాద

Show Full Article
Print Article
More On
Next Story
More Stories