కవితకు లంచ్ బ్రేక్ ఇచ్చిన ఈడీ అధికారులు

* లంచ్ బ్రేక్ తర్వాత మళ్లీ కొనసాగనున్న ఈడీ విచారణ

Dhatripriya
Published on: 11 March 2023 4:05 PM IST
ED Officials Gave Lunch Break To Kavitha
X

కవితకు లంచ్ బ్రేక్ ఇచ్చిన ఈడీ అధికారులు

Delhi Liqour Scam: కవితకు ఈడీ అధికారులు లంచ్ బ్రేక్ ఇచ్చారు. నాలుగున్నర గంటలుగా ఎమ్మెల్సీ కవితను విచారించిన ఈడీ అధికారులు.. లంచ్ బ్రేక్ తర్వాత మళ్లీ విచారించనున్నారు. ఢిల్లీ ఈడీ కార్యాలయంలో.. అరుణ్ పిళ్లైతో కలిసి కవితను విచారించారు.

Dhatripriya

Dhatripriya

Next Story