Hyderabad: సైదాబాద్‌ ఘటనలో రంగంలోకి డీజీపీ

DGP Mahender Reddy Enters the Field in the Saidabad Incident
x
రంగంలోకి దిగిన డీజీపీ మహేందర్ రెడ్డి (ఫోటో ది హన్స్ ఇండియా)
Highlights

Hyderabad: రాష్ట్రంలోని పోలీస్‌ అధికారులను అప్రమత్తం చేసిన డీజీపీ

Hyderabad: సైదాబాద్‌ ఘటనపై డీజీపీ రంగంలోకి దిగారు. రాష్ట్రంలోని పోలీస్‌ అధికారులను అప్రమత్తం చేసిన డీజీపీ ప్రతీ పీఎస్‌లో రాజు ఫొటోను డిస్‌ప్లే చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్లకు, ఎస్పీలకు గాలింపు చర్యలు ముమ్మరం చేయాలంటూ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దిశానిర్దేశం చేశారు. ఇక ఇప్పటికే హోంమంత్రి మహమ్మూద్‌ అలీ పోలీస్‌ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories