Yadagirigutta: యాదాద్రికి పోటెత్తిన భక్తులు

Devotees lined up since morning for darshan
x

యాదాద్రికి పోటెత్తిన భక్తులు

Highlights

* స్వామివారి ఉచిత దర్శనానికి 2 గంటలు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం

Yadadri: యాదాద్రికి భక్తులు పోటెత్తారు. శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి దర్శనం కోసం ఉదయం నుంచే బారులు తీరారు. దీంతో స్వామివారి ఉచిత దర్శనానికి రెండు గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories