తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం.. ఇవాళ కొత్తగా మూడు

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం.. ఇవాళ కొత్తగా మూడు
x
Representational Image
Highlights

తెలంగాణలో ఇవాళ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మరింతగా తగ్గుముఖం పట్టాయి.

తెలంగాణలో ఇవాళ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మరింతగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా మూడు కేసులు మాత్రమే నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1085కి చేరింది. ఈ మూడు కేసులూ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే వచ్చినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ రోజు మరో 40 మంది కోలుకోని డిశ్చార్జి అయ్యారు. దీంతో సంఖ్య 585కి పెరిగింది. రాష్ట్రంలో ఈ మహమ్మారి బారిన పడి 29మంది మరణించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories