నేడు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కాంగ్రెస్‌ నవ సంకల్ప్ శిబిర్

Congress Nav Sankalp Chintan Shivir on Udaipur | Telugu News
x

నేడు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కాంగ్రెస్‌ నవ సంకల్ప్ శిబిర్

Highlights

*మ.2.10 గంటలకు ప్రారంభోపన్యాసం చేయనున్న సోనియా

Udaipur: ఇవాళ రాజస్థాన్‌‌లోని ఉదయ్‌పూర్‌లో కాంగ్రెస్ నవ సంకల్ప్ శిబిర్ నిర్వహించనుంది. మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకు ప్రారంభోపన్యాసం చేయనున్నారు సోనియా గాంధీ. 3 రోజుల పాటు కాంగ్రెస్ సంకల్ప్ శిబిర్ కొనసాగనుంది. రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై తీర్మానాలు ఉండనున్నాయి. ఇక 2024 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా నవ సంకల్ప్‌ శిబిర్‌‌ నిర్వహిస్తోంది హస్తం పార్టీ.

Show Full Article
Print Article
Next Story
More Stories