Revanth Reddy: నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ టూర్

CM Revanth Tour In Three Constituencies Today
x

Revanth Reddy: నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ టూర్ 

Highlights

Revanth Reddy: కోరుట్లలో ఉదయం జనజాతర సభలో పాల్గొననున్న రేవంత్

Revanth Reddy: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి నేడు మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. కోరుట్ల, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లిలో ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ చేయనున్నారు. మొదట కోరుట్లలో జరిగే జనజాతర సభలో పాల్గొంటారు. సాయంత్రం కూకట్‌పల్లి, రాత్రి శేరిలింగంపల్లిలో జరిగే కార్నర్ మీటింగ్‌లో ఆయన ప్రసంగించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories