Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దు

CM Revanth Reddy Delhi Visit Was Cancelled
x

Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దు

Highlights

Revanth Reddy: తెలంగాణ నుంచి రాజనర్సింహ, వంశీచంద్ రెడ్డి హాజరు

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దయింది. సీడబ్ల్యూసీ సమావేశాలలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రేవంత్‌రెడ్డి పర్యటన రద్దయింది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. ఇటీవలి వివిధ రాష్ట్రాలలోని అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, రాబోయే లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడిగా ఉన్న దామోదర రాజనర్సింహ, వంశీచంద్ రెడ్డి ఈ సమావేశాలకు హాజరు కానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories