Revanth Reddy: కేంద్రమంత్రులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy Congratulated The Union Ministers
x

Revanth Reddy: కేంద్రమంత్రులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి

Highlights

తెలుగు రాష్ట్రాల నుండి కేంద్రమంత్రులుగా ఐదుగురికి ఛాన్స్

Revanth Reddy: తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామ్మోహన్, పెమ్మసాని, శ్రీనివాసవర్మ ప్రమాణ స్వీకారం చేశారు. వీరికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. విభజన చట్టంలోని అంశాల అమలుతో పాటు కేంద్ర ప్రభుత్వం నుండి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, పథకాలు, ప్రాజెక్టుల సాధనకు కృషి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories