Adani Group: తెలంగాణలో అదానీ గ్రూప్ రూ.12400 కోట్ల పెట్టుబడులు

CM Revanth Met With Gautam Adani in Davos
x

Adani Group: తెలంగాణలో అదానీ గ్రూప్ రూ.12400 కోట్ల పెట్టుబడులు

Highlights

Adani Group: రూ. వెయ్యి కోట్లతో డ్రోన్‌ సిస్టం మిస్సైల్‌ డెవలప్‌మెంట్‌ మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌ సెంటర్‌

Adani Group: తెలంగాణకు పెట్టుబడులు లక్ష్యంగా కొనసాగుతోన్న సీఎం రేవంత్ దావోస్‌ పర్యటనలో కీలక ఒప్పందాలు జరిగాయి. పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీతో సమావేశమయ్యారు. తెలంగాణలో 12 వేల 4 వందల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఈ సమావేశంలో ఒప్పందం కుదిరింది. అదానీ గ్రీన్‌ ఎనర్జీ మీద 5 వేల కోట్లు.. అదానీ కనెక్ట్‌‌ డేటా సెంటర్‌పై మరో 5 వేల కోట్ల పెట్టుబడికి ఒప్పందాలు జరిగాయి. అంబుజా సిమెంట్స్‌ తెలంగాణలో 14 వందల కోట్ల పెట్టుబడి పెట్టనుండగా.. వెయ్యి కోట్లతో డ్రోన్‌ సిస్టం మిస్సైల్‌ డెవలప్‌మెంట్‌ మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనుంది అదానీ గ్రూప్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories