సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ దసరా కానుక... లాభాల్లో కార్మికులకు వాటా!

సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ దసరా కానుక... లాభాల్లో కార్మికులకు  వాటా!
x
Highlights

సింగరేణి కార్మికులకు దసరా కానుక సింగరేణి లాభాల్లో కార్మికులకు 28 శాతం వాటా - కేసీఆర్ ప్రతీ కార్మికుడికి లక్షా 899 రూపాయల బోనస్‌ - కేసీఆర్‌ బొగ్గు ఉత్పత్తిలో కార్మికుల కష్టం.. అనిర్వచనీయం - కేసీఆర్‌

సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం దసరా బోనస్‌ ప్రకటించింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటన చేశారు. సింగరేణి లాభాల్లో కార్మికులకు 28 శాతం వాటా ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ లెక్క చొప్పున ప్రతీ కార్మికుడికి లక్షా 899 రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి ఏటా బొగ్గు ఉత్పత్తి పెరుగుతుందని అందులో కార్మికుల కష్టం అనిర్వచనీయమైందని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories