ఆ వాహనంలో డ్రైవర్, గన్‌మెన్లు మాత్రమే ఉన్నారు : ఎమ్మెల్యే భూపాలరెడ్డి

ఆ వాహనంలో డ్రైవర్, గన్‌మెన్లు మాత్రమే ఉన్నారు : ఎమ్మెల్యే భూపాలరెడ్డి
x
Highlights

ఈనెల 18న ఎల్బీ నగర్ ఫ్లై ఓవర్‌ పై ఎమ్మెల్యే వాహనం ఢీకొన్న ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదంలో ఇద్దరు అడ్వకేట్లు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఆ...

ఈనెల 18న ఎల్బీ నగర్ ఫ్లై ఓవర్‌ పై ఎమ్మెల్యే వాహనం ఢీకొన్న ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదంలో ఇద్దరు అడ్వకేట్లు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఆ వాహనంలో తాను లేనని నల్గొండ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అంటున్నారు. ఆ వాహనంలో డ్రైవర్, గన్‌మెన్లు మాత్రమే ఉన్నారని చెప్పారు. ఆ వాహనం తనపేరు మీద రిజిస్టర్ ‌అయి కూడా లేదని చెప్పారు. వారే ద్విచక్ర వాహనంతో తమ వాహనాన్ని ఢీకొట్టారని అంటున్నారు. అయితే బాధితులు మాత్రం ఎమ్మెల్యే వాహనం ఢీకొనడంతో తాము గాయపడ్డామని చెబుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories