BRS: మరో రెండు లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

BRS Announced Two More Lok Sabha Candidates
x

BRS:మరో రెండు లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్

Highlights

BRS: లోక్‌సభ ఎన్నికల కోసం మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించారు.

BRS: లోక్‌సభ ఎన్నికల కోసం మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సక్కును పేర్లను ప్రకటించారు గులాబీ బాస్. పార్లమెంట్ నియోజకవర్గాలపై వరుసగా సమీక్షలు నిర్వహిస్తోన్న కేసీఆర్ అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 11 మంది అభ్యర్థులను ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories