నల్ల కండువాలతో అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు

BJP MLA Etela Rajender Comments on TRS | TS News Today
x

నల్ల కండువాలతో అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు

Highlights

గన్‌పార్క్‌లో అమరవీరుల స్థూపానికి బీజేపీ ఎమ్మెల్యేల నివాళి

Etela Rajender: బడ్జెట్ సమావేశాల్లో నల్ల కండువాలతో పాల్గొనాలని బీజేపీ ఎమ్మెల్యేల బృందం నిర్ణయించింది. అసెంబ్లీకి బయలుదేరేముందు ఎమ్మెల్యేల బృందం తొలుత గన్‌పార్క్‌కు వెళ్లి అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించారు. గవర్నర్ వ్యవస్థను టీఆర్ఎస్ ప్రభుత్వం ఖూనీ చేస్తుందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories