Medak News: రామాయంపేట సంతోష్ కుటుంబానికి బీజేపీ నేతల పరామర్శ

X
Medak News: రామాయంపేట సంతోష్ కుటుంబానికి బీజేపీ నేతల పరామర్శ
Highlights
Medak News: సంతోష్ కుటుంబానికి అండగా ఉంటామని ఈటల, రఘునందన్ హామీ
Rama Rao19 April 2022 8:09 AM GMT
Medak News: రామాయంపేట సంతోష్ సూసైడ్ కేసులో నిందితులను తక్షణం అరెస్ట్ చేయకుంటే సీబీఐ విచారణ కోరుతామని బీజేపీ నేతలు హెచ్చరించారు. సంతోష్ కుటాంబాన్ని పరామర్శించిన బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్రావు టీఆర్ఎస్ ప్రభుత్వం హత్యా రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలను, కార్యకర్తలను పార్టీ మారాలని ఒత్తిడి చేస్తున్న అధికార పార్టీ పీడీ యాక్ట్ కేసులతో చిత్రహింసలు పెడుతోందని బీజేపీ నాయకులు విమర్శించారు.
డీజీపీ, పోలీస్ శాఖ ముఖ్యమంత్రి కేసీఆర్కు గులాంగిరీ చేస్తున్నాయని కమలం పార్టీ నేతలు మండిపడ్డారు. సంతోష్ కుటుంబానికి న్యాయం చేయాలని, ఈ కేసులో ప్రమేయమున్న నేతలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు రామాయంపేటలో బంద్ నిర్వహించారు.
Web TitleBJP Leaders Visit Ramayampet Santosh's Family
Next Story
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
కాంగ్రెస్లో ఆపరేషన్ మునుగోడు ప్రారంభం
13 Aug 2022 2:32 AM GMTఅక్కపై తమ్ముడి విలువైన ప్రేమ
13 Aug 2022 2:04 AM GMTమునుగోడుపై బీజేపీ యాక్షన్ ప్లాన్
13 Aug 2022 1:47 AM GMTతిరుమలలో వైభవంగా పున్నమి గరుడసేవ
13 Aug 2022 1:27 AM GMTమునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..
12 Aug 2022 4:00 PM GMT