Sangareddy: ధాన్యం కొనుగోలుపై బీజేపీ నేతల ధర్నా

X
ధాన్యం కొనుగోలుపై బీజేపీ నేతల ధర్నా(ఫైల్ ఫోటో)
Highlights
* బీజేపీ నేతలను అడ్డుకున్న పోలీసులు * స్వల్ప తోపులాట.. పలువురు అరెస్ట్
Shilpa11 Nov 2021 7:38 AM GMT
Sangareddy: సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత చోటుచేసుకుంది. వర్షాకాలంలో పండించిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలన్నారు. అయితే బీజేపీ నేతల ధర్నాను పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప తోపులాట జరిగింది. దీంతో పలువురు బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
Web TitleBJP Leaders Strike at Sangareddy Collectorate on Paddy Grain Purchases
Next Story
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన నిర్ణయం.. ఇద్దరు పద్మశ్రీ అవార్డు...
28 May 2022 4:00 PM GMTHealth: పురుషులకి హెచ్చరిక.. ఈ అలవాట్లు వీడకపోతే అంతేసంగతులు..!
28 May 2022 3:30 PM GMTమహానాడు వేదికగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ చంద్రబాబు
28 May 2022 3:04 PM GMTF3 Movie Collections: మొదటి రోజు భారీ కలెక్షన్లు చేసిన 'ఎఫ్ 3'
28 May 2022 2:32 PM GMT'కే జి ఎఫ్ 2' సినిమాతో మరొక రికార్డు సృష్టించిన యశ్
28 May 2022 2:00 PM GMT