Shamshabad: ప్రభుత్వ భూముల అమ్మకాలను వ్యతిరేకిస్తూ బీజేపీ ధర్నా

BJP Dharna Against Sale Of Government Land
x

Shamshabad: ప్రభుత్వ భూముల అమ్మకాలను వ్యతిరేకిస్తూ బీజేపీ ధర్నా

Highlights

Shamshabad: ప్రభుత్వ భూముల ఎదుట బీజేపీ నేతల బైఠాయింపు

Shamshabad: శంషాబాద్‌లోని బుద్వేల్‌ మానసహిల్స్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ భూముల అమ్మకాలను వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. పేదప్రజల భూములను లాక్కొని వేలం వేస్తున్నారని ఆరోపిస్తూ.. ప్రభుత్వ భూముల ఎదుట బీజేపీ నేతలు బైఠాయించారు. ధర్నాను అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు, బీజేపీ నేతల మధ్య తోపులాట జరిగింది. పలువురు బీజేపీ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు.. పీఎస్‌ తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories