Bandi Sanjay: కేంద్రాన్ని, బీజేపీని తిట్టడానికే టీఆర్ఎస్ ప్లీనరీ

X
Bandi Sanjay: కేంద్రాన్ని, బీజేపీని తిట్టడానికే టీఆర్ఎస్ ప్లీనరీ
Highlights
Bandi Sanjay: ప్లీనరీలో పార్టీ సంస్థాగత అంశాలు, హామీలపై చర్చే లేదు
Rama Rao28 April 2022 5:16 AM GMT
Bandi Sanjay: కేంద్రాన్ని, బీజేపీని తిట్టడానికే టీఆర్ఎస్ ప్లీనరీ పెట్టారని టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నంలో భాగమేనన్నారు. ప్లీనరీలో పార్టీ సంస్థాగత అంశాలు, హామీలపై చర్చే లేదని చెప్పారు. తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని దుయ్యబట్టారు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితులు కూడా లేవని ఈ పరిస్థితికి కారణం ఎవరని బండి సంజయ్ ప్రశ్నించారు. తాను చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర చూసి భయపడుతున్నారని తెలిపారు.
Web TitleBJP Chief Bandi Sanjay Comments on TRS Plenary | Telugu News
Next Story
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
మునుగోడులో హై వోల్టేజ్ రాజకీయాలు
13 Aug 2022 3:45 AM GMTMilk Facts: పాలు తాగితే బరువు పెరుగుతారా.. తగ్గుతారా..!
13 Aug 2022 3:17 AM GMTకాంగ్రెస్లో ఆపరేషన్ మునుగోడు ప్రారంభం
13 Aug 2022 2:32 AM GMTఅక్కపై తమ్ముడి విలువైన ప్రేమ
13 Aug 2022 2:04 AM GMTమునుగోడుపై బీజేపీ యాక్షన్ ప్లాన్
13 Aug 2022 1:47 AM GMT