Bandi Sanjay: విద్యార్థుల సమస్యలు వినే ఆలోచన కేసీఆర్‌కు లేదు

Bandi Sanjay Sensational Comments on CM KCR
x

Bandi Sanjay: విద్యార్థుల సమస్యలు వినే ఆలోచన కేసీఆర్‌కు లేదు

Highlights

Bandi Sanjay: బాసర త్రిబుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ అయినా పట్టించుకోని సర్కార్

Bandi Sanjay: బాసర త్రిబుల్ ఐటీ విద్యార్థుల విషయంలో బండి సంజయ్... సీఎం కేసీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాసర ట్రిబుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ జరిగినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. విద్యార్థుల సమస్యలు వినే ఆలోచన కేసీఆర్‌కు లేదన్నారు. విద్యార్థులు చదువుకుందామంటే... బెదిరిస్తున్నారని... వాళ్లపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ వారిని ఆస్పత్రికి తీసుకెళ్తే... తాను బద్నాం అవుతానని... విద్యార్థుల ప్రాణాలతో కేసీఆర్ చెలగాటమాడుతున్నారన్నారు. ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థులకు వెంటనే చికిత్స చేయించాలని డిమాండ్ చేశారాయన.

Show Full Article
Print Article
Next Story
More Stories