Siddipet: డాక్టర్లు లేకపోవడంతో బాలింతకు కాన్పు చేసిన నర్సులు.. శిశువు మృతి

Baby Died in Siddipet District Dubbaka Hospital
x

Siddipet: డాక్టర్లు లేకపోవడంతో బాలింతకు కాన్పు చేసిన నర్సులు.. శిశువు మృతి

Highlights

Siddipet: సిబ్బంది నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందిందని కుటుంబసభ్యుల ఆగ్రహం

Siddipet: సిద్ధిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వాస్పత్రిలో శిశువు మృతి కలకలం రేపింది. దుబ్బాక ప్రభుత్వాస్పత్రిలో ఓ గర్భిణీ డెలివరీకి వెళ్లగా.. డాక్టర్లు లేకపోవడంతో నర్సులే ప్రసవం చేశారు. అయితే అప్పటికే శిశువు మృతి చెందింది. దీంతో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందిందని ఆరోపిస్తున్నారు కుటుంబసభ్యులు.

Show Full Article
Print Article
Next Story
More Stories