ఆయుష్మాన్‌ భారత్‌ కంటే ఆరోగ్య శ్రీ ఎన్నో రెట్లు మేలు

ఆయుష్మాన్‌ భారత్‌ కంటే ఆరోగ్య శ్రీ ఎన్నో రెట్లు మేలు
x
Highlights

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆయుష్మాన్ భారత్‌ కంటే తాము అమలు చేస్తున్న ఆరోగ్య శ్రీ ఎన్నో రెట్లు మెరుగ్గా ఉందని సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు....

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆయుష్మాన్ భారత్‌ కంటే తాము అమలు చేస్తున్న ఆరోగ్య శ్రీ ఎన్నో రెట్లు మెరుగ్గా ఉందని సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. ఆరోగ్య శ్రీతో 85 లక్షల 34 వేల కుటుంబాలకు ప్రయోజనం కలిగితే, ఆయుష్మాన్ భారత్ ద్వారా 26 లక్షల కుటంబాలకు మాత్రమే ప్రయోజనం కలుగుతుందన్నారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా కేవలం 250కోట్ల విలువైన వైద్య సేవలు మాత్రమే అందుతాయని, ఆరోగ్య శ్రీ ద్వారా 13 వందల 36కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories