Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో ప్రమాదం.. జైనథ్ మండలం తరోడ వద్ద అంబులెన్స్ బోల్తా

Ambulance Overturned In Adilabad District
x

Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో ప్రమాదం.. జైనథ్ మండలం తరోడ వద్ద అంబులెన్స్ బోల్తా 

Highlights

* మహారాష్ట్రలోని చంద్రాపూర్ నుండి వెళ్తుండగా ఘటన

Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. జైనథ్ మండలం తరోడ వద్ద అంబులెన్స్ వాగులో బోల్తా పడింది. అంబులెన్స్ లో నలుగురు సభ్యులతోపాటు ఓ మృతదేహం ఉంది. తరోడ వంతెన శిథిలావస్థ చేరుకోవడంతో వాగు నుంచి ప్రత్యేక రహదారి సౌకర్యం కల్పించారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్ నుండి నాందేడ్ కు..జైనథ్ వైపు నుంచి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గమనించిన స్థానికులు వెంటనే రక్షణ చర్యలు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories