Karimnagar: కొనుగోలు కేంద్రాలను సందర్శించిన తెలుగుదేశం పార్టీ కరీంనగర్ పార్లమెంటు అధ్యక్షులు

Karimnagar: కొనుగోలు కేంద్రాలను సందర్శించిన తెలుగుదేశం పార్టీ కరీంనగర్ పార్లమెంటు అధ్యక్షులు
x
Highlights

కరీంనగర్ జిల్లాలో ఐకెపి, పిఎసిఎస్ కొనుగోలు కేంద్రాలను తెలుగుదేశం పార్టీ కరీంనగర్ పార్లమెంటు అధ్యక్షులు అంబటి జోజిరెడ్డి సందర్శించారు.

కరీంనగర్ జిల్లాలో ఐకెపి, పిఎసిఎస్ కొనుగోలు కేంద్రాలను తెలుగుదేశం పార్టీ కరీంనగర్ పార్లమెంటు అధ్యక్షులు అంబటి జోజిరెడ్డి సందర్శించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... రామడుగు మండలంలోని వెదిర, దేశరాజుపల్లి, కొక్కెరకుంట గ్రామాలలోని ఐకెపి, పిఎసిఎస్ కొనుగోలు కేంద్రాలను ప్రారంభోత్సవం చేసిన స్థానిక శాసనసభ్యులు రైతులను పట్టించుకోక పోవడం వలన ప్రారంభోత్సవాలు కేవలం ఫోటోలకే పరిమితం అయ్యాయని ఇప్పటివరకు రైతుల నుండి ప్రభుత్వం ఒక గింజ ధాన్యం కూడా కొనుగోలు చేయలేదన్నారు. రామడుగు మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలోని ప్రతి గింజను రైతుల నుండి కొనుగోలు చేసే విధంగా జాయింట్ కలెక్టర్ ని కోరుతామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories