
Warangal: ప్రతి ఇంటిముందు అమరవీరుల చరిత్ర ముగ్గు వేసిన మహిళలు
Warangal: దేశ చరిత్రలో పరకాల ఉండే విధంగా గుర్తించాలన్న మహిళలు
Warangal: హనుమకొండ జిల్లాలో ప్రతి ఇంటిముందు మహిళలు వేసిన అమరవీరుల చరిత్ర ముగ్గు ఆకట్టుకుంది. పరకాలను అమరవీరుల జిల్లా కోరుతూ పరకాల వీరో చరిత్ర గుర్తించండి. అనే నినాదంతో పాత తాలూకా పరకాలను జిల్లా చేయాలని పరకాల మహిళలు ప్రతి ఇంటి ముందు అమరవీరుల చరిత్ర ముగ్గు వేశారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి అసలు బాసి సాధించుకున్న ప్రాంతం పరకాల అని తెలిపారు. ఇప్పటికైనా ప్రతి ఇంటిలో వేసిన ముగ్గులను గమనించి పరకాలను అమరవీరుల జిల్లా చేయాలన్నారు. భారతదేశ చరిత్రలో పరకాల ఉండే విధంగా గుర్తించాలని కోరారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




