Secunderabad: సికింద్రాబాద్‌ బస్‌స్టేషన్‌లో ప్రమాదం

Accident in Secunderabad Bus Station
x

Representational Image

Highlights

Secunderabad: రెండు బస్సుల మధ్య ఇరుక్కొని వ్యక్తి మృతి * బస్‌ స్టాప్‌లో బస్ కోసం వేచి ఉన్న వ్యక్తి

Secunderabad: సికింద్రాబాద్‌ బస్‌స్టేషన్‌లో ప్రమాదం జరిగింది. ఓ ప్రయాణికుడు రెండు బస్సుల మధ్య ఇరుక్కొని అక్కడికక్కడే మృతి చెందాడు. బస్‌స్టాప్‌లో బస్ కోసం వేచి ఉన్న ఒక వ్యక్తి బస్సు ఎక్కేందుకు వస్తున్న క్రమంలో రెండు బస్సుల మధ్య ఇరుక్కుపోయాడు. ఈ క్రమంలో అతనిపై బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో అతను తలకు తీవ్ర గాయాలు కావడంతో పాటు రెండు బస్సుల మధ్య పూర్తిగా నలిగిపోయాడు. వెంటనే సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడికి చేరుకున్న కాసేపటికి అతను మరణించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories