మహాత్మా గాంధీ విగ్రహానికి ఘోర అవమానం

మహాత్మా గాంధీ విగ్రహానికి ఘోర అవమానం
x
Highlights

మహాత్మా గాంధీ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది . నిజామాబాదు జిల్లాలోని గుండారం గ్రామంలో ఎవరో కొందరు దుండగులు అయన విగ్రహానికి నలుపు రంగులు అద్ది...

మహాత్మా గాంధీ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది . నిజామాబాదు జిల్లాలోని గుండారం గ్రామంలో ఎవరో కొందరు దుండగులు అయన విగ్రహానికి నలుపు రంగులు అద్ది పాకిస్థాన్ జిందాబాద్ .. ఇండియా డౌన్ డౌన్ అంటూ పేపర్లను అతికించారు. అంతేకాకుండా అందులో పీఎఫ్ఐ నాయకుడు షాదుల్లాని విడుదల చేయలని అందులో రాసుకొచ్చారు . దీనితో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories