ఇవాళ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ నేతల సమావేశం

A Meeting of BJP Leaders at the State office today
x

ఇవాళ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ నేతల సమావేశం

Highlights

BJP: కిషన్‌రెడ్డితో భేటీకానున్న ఈటల రాజేందర్, రఘునందన్‌రావు

BJP: ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో... అధికారమే లక్ష్యంగా కమలం నేతలు దూకుడు పెంచుతున్నారు. ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆపార్టీ నేతలు సమావేశంకానున్నారు. కిషన్‌రెడ్డితో ఈటల రాజేందర్, రఘునందన్‌రావు సమావేశంకానున్నారు. రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలపై చర్చించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories