Corona: సంగారెడ్డి జిల్లా ముత్తంగిలో కరోనా కలకలం

సంగారెడ్డి జిల్లా ముత్తంగిలో కరోనా కలకలం(ఫైల్ ఫోటో)
* మహాత్మ జ్యోతిరావు పూలే కాలేజీలో విద్యార్థులకు కరోనా * 42 మంది విద్యార్థులతో పాటు ఉపాధ్యాయుడికి పాజిటివ్
Corona: సంగారెడ్డి జిల్లా ముత్తంగి మహాత్మ జ్యోతిరావు పూలే కాలేజీలో కరోనా కలకలం రేగింది. 42 మంది విద్యార్థులతో పాటు ఉపాధ్యాయుడు కరోనా బారిన పడ్డారు. ఈ కాలేజీలో ఇంటర్మీడియట్, టెన్త్ కలిపి మొత్తం 520 మంది విద్యార్థులు, సిబ్బంది ఉన్నారు. వైరస్ బారిన పడిన వారికి కాలేజీలోనే ఐసోలేషన్ ఏర్పాటు చేసి, చికిత్స అందిస్తున్నారు. ఇవాళ కోవిడ్ టెస్టులు చేయనున్నారు అధికారులు.
కరోనా బారిన పడిన విద్యార్థుల శాంపిల్స్ను వైద్యాధికారులు జీనోమ్ స్వీక్వెన్సింగ్కు పంపారు. ఇక బాధిత విద్యార్థుల ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యారోగ్యశాఖ తెలిపింది. మూడ్రోజుల క్రితం ఓ విద్యార్థిని అస్వస్థతకు గురి కావడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా కొవిడ్ నిర్ధరణ అయింది. దీంతో నిన్న విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా 43 మందికి పాజిటివ్గా తేలింది.
మోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMT
Minister Roja: ఎన్టీఆర్ పేరు వింటేనే చంద్రబాబుకు వెన్నులో వణుకు...
28 May 2022 6:23 AM GMTకృష్ణా నదిలో పురాతన రాతి విగ్రహాలు గుర్తింపు
28 May 2022 6:10 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTతెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు రికార్డు స్థాయిలో అప్లికేషన్లు
28 May 2022 5:54 AM GMTMega Vs Allu: మెగా వర్సెస్ అల్లు.. ఎం పీకలేరు బ్రదర్!
28 May 2022 5:29 AM GMT