Jogu Ramanna: గంటలో 3.50 లక్షల మొక్కలు నాటిన ఆదిలాబాద్‌ ప్రజలు

3.50 Lakh Plants are Planted by the Adilabad People
x

జాగు రామన్న (ఫైల్ ఇమేజ్)

Highlights

Jogu Ramanna: జోగు రామన్న పుట్టిన రోజు సందర్భంగా కార్యక్రమం * ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ సంతోష్‌, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

Jogu Ramanna: ఆదిలాబాద్‌జిల్లాలో గంటలో 3.50 లక్షల మొక్కలు నాటారు. ఎమ్మెల్యే జోగు రామన్న పుట్టిన రోజు సందర్భంగా దుర్గానగర్‌లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎంపీ సంతోష్, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ముఖ్య అతిథిలుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. 25 వేల మంది ఒక్క గంటలో 3.50 లక్షల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాన్ని వండర్ బుక్ ఆఫ్ రికార్డు సంస్థ ప్రత్యక్షంగా పర్యవేక్షించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories