మద్దూర్‌ (మం) మోమినాపూర్‌లో కలుషిత నీరు తాగి 11మందికి అస్వస్థత

11 People Fell Ill After Drinking Contaminated Water in Maddur
x

మద్దూర్‌ (మం) మోమినాపూర్‌లో కలుషిత నీరు తాగి 11మందికి అస్వస్థత

Highlights

Maddur: మద్దూర్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో 8 మందికి చికిత్స

Maddur: నారాయణపేట మద్దూర్‌ మండలం మోమినాపూర్‌లో కలుషిత బోరు నీరు తాగి 11 మంది అస్వస్థతకు గురయ్యారు. గ్రామానికి చెందిన బాలిక అనితను నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందింది. మద్దూర్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో 8మంది చికిత్స పొందుతున్నారు. గ్రామాన్ని సందర్శించిన డీఎంహెచ్‌వో వెంటనే హెల్త్‌ క్యాంప్‌ ఏర్పాటు చేయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories