పృద్వీషా పై బీసీసీఐ నిషేధం

పృద్వీషా పై బీసీసీఐ నిషేధం
x
Highlights

టీం ఇండియా అండర్ 19 మాజీ కెప్టెన్ పృద్వీషా డోపింగ్ పరీక్షలో విఫలం అవ్వడం వలన అతనిపై చర్యలు తీసుకుంది బీసీసీఐ.. అతనిపై ఎనమిది నెలల పాటు అన్ని క్రికెట్...

టీం ఇండియా అండర్ 19 మాజీ కెప్టెన్ పృద్వీషా డోపింగ్ పరీక్షలో విఫలం అవ్వడం వలన అతనిపై చర్యలు తీసుకుంది బీసీసీఐ.. అతనిపై ఎనమిది నెలల పాటు అన్ని క్రికెట్ ఫార్మాట్ ల నుండి నిషేదిస్తూ నిర్ణయం తీసుకుంది . విదర్భ ఆటగాడు అక్షయ్‌ దలర్వార్‌, రాజస్థాన్‌ ఆటగాడు దివ్య గజరాజ్‌ సైతం డోపింగ్‌ పరీక్షల్లో విఫలమయ్యారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories