టీమిండియా అండర్19, ఏ జట్టుకు కోచ్గా భారత దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆటగాళ్ల మధ్య సఖ్యత కోసం టీమ్ బాండింగ్ కార్యక్రమాలు ఆనవాయితీగా నిర్వహింస్తుంన్నారు.
టీమిండియా అండర్19, ఏ జట్టుకు కోచ్గా భారత దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆటగాళ్ల మధ్య సఖ్యత కోసం టీమ్ బాండింగ్ కార్యక్రమాలు ఆనవాయితీగా నిర్వహింస్తుంన్నారు. ఈ నేపథ్యంలో 2020 జనవరిలో అండర్-౧౮ క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతున్న సందర్భంగా ఇప్పటికే జట్టును ఏంపిక చేశారు. టీం సభ్యులు అందరూ కర్ణాటకలోని నాగర్హోల్ జాతీయ ఫారెస్ట్ సఫారీలో 2 రోజులు గడపనున్నారు. రెండు రోజుల టీమ్ బాండింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని. ఇంతకు ముందు ప్రపంచ కప్ లో పాల్గొన్న భారత్ ఏ జట్టు సైతం నాగర్హోల్ ఉద్యానవనానికి గడిపారని వెల్లడించారు.
అండర్-18 జట్టుతో పాటు 'ఏ' జట్టు క్రమం తప్పకుండా వీటిని నిర్వహిస్తాం. అండర్-19 ఆటగాళ్లు దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తారు. సీనియర్ జట్టు ఆటగాళ్లకైతే ముదస్తుగా ఓ షెడ్యూలు ఉంటుంది. మంగళవారం టైగర్ సఫారీని ఆటగాళ్లు ఆశ్వాదించారు. ఈ కార్యర్రమం ద్వారా ఆటగాళ్లు స్నేహబంధం ఏర్పచుకుంటారని, వారి భిన్నమైన పరిస్థితులను ఏలా అలవాటు చేసుకోవాలో తెలుస్తుందని ఘోష్వ్యాఖ్యానించారు. ద్రవిడ్నేతృత్వంలోనే ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశామని ఎన్సీఏ సీవోవో తుఫాన్ ఘోష్ తెలిపారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire