న్యూజిలాండ్ విజయలక్ష్యం 164 పరుగులు

న్యూజిలాండ్ విజయలక్ష్యం 164 పరుగులు
x
Highlights

మౌంట్ మంగనుయ్ వేదికగా భారత్ ,మ న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న చివరి టీ 20 మ్యాచ్ లో భారత జట్టు నిర్ణిత 20 ఓవర్ లలో మూడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.

మౌంట్ మంగనుయ్ వేదికగా భారత్ ,మ న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న చివరి టీ 20 మ్యాచ్ లో భారత జట్టు నిర్ణిత 20 ఓవర్ లలో మూడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. దీనితో న్యూజిలాండ్ విజయలక్ష్యం 164 పరుగులుగా ఉంది. భారత బాట్స్ మెన్ లలో శ్రేయాస్ అయ్యర్ 33, మనీష్ పాండే 11 పరుగులతో అజేయంగా నిలిచారు. అంతకుముందు సంజు శంసాన్ (2), రాహుల్ 45(33) పరుగులు చేశారు. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తుండగా రోహిత్ శర్మ 60 (41) పరుగులు చేసి గాయం బారిన పడ్డాడు. దీనితో శివమ్ దూబే(5) క్రీజ్ లోకి వచ్చాడు. ఇక అయిదు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇప్పటికే భారత్ 4-0 తో ముందజలో ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories