ఫైనల్ లో ఆడే జట్లు అవే : పీటర్సన్

ఫైనల్ లో ఆడే జట్లు అవే : పీటర్సన్
x
Highlights

ప్రపంచ కప్ : ప్రపంచ కప్ చివరి స్టేజ్ కి చేరిపోయింది . ఈరోజు తొలి సెమిస్ మ్యాచ్ లో భారత్ మరియు న్యూజిలాండ్ జట్లు పోటి పడుతున్నాయి .. ఇక గురువారం రెండవ...

ప్రపంచ కప్ : ప్రపంచ కప్ చివరి స్టేజ్ కి చేరిపోయింది . ఈరోజు తొలి సెమిస్ మ్యాచ్ లో భారత్ మరియు న్యూజిలాండ్ జట్లు పోటి పడుతున్నాయి .. ఇక గురువారం రెండవ సెమిస్ లో ఆసీస్ మరియు ఇంగ్లాండ్ జట్లు పోటి పడుతున్నాయి .. ఇందులో గెలిచినా రెండు జట్లు ఫైనల్ కి చేరుకుంటాయి . అయితే ఫైనల్ మ్యాచ్ మాత్రం ఇండియా మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్యే జరుగుతుందని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవీన్ పీటర్సన్ అభిప్రాయపడ్డాడు .. మొదటి సెమిస్ మ్యాచ్ లో భారత్ న్యూజిలాండ్ ని చిత్తూ చిత్తూ గా ఓడించి ఫైనల్ కి చేరుతుందని చెప్పుకొచ్చాడు .. ఇక తన చివరి లీగ్ మ్యాచ్ లో ఓడిపోయినా ఆసీస్ ఇంగ్లాండ్ జట్టుతో కూడా ఓడిపోతుందని, ఇంగ్లాండ్ మంచి ఫార్మ్ లో ఉందని, ఇంగ్లాండ్ ఫైనల్ కి చేరడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేసాడు .. ఇక ఫైనల్ భారత్ మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్య వాడివేడిగా జరుగుతుందని పీటర్సన్ అన్నాడు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories